ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 30 మంది లబ్ధిదారులకు రూ.22 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చిందన్నారు. గత 23 నెలల్లో 1200 మందికి పైగా లబ్ధిదారులకు CMRF ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. అనంతరం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడం తన బాధ్యత అని పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేతుల మీదుగా 30 మందికి రూ.22 లక్షల CMRF చెక్కుల పంపిణీ
May 16, 2026•5 second read

Share this Article
Related Articles
No Comments
Search
[sureforms id='2715']
RECEIVE THE LATEST & BEST UPDATES VIA EMAIL
Subscribe today and don't miss out on any important articles.
Popular Articles
“వైల్డ్” సినిమా ఫస్ట్ లుక్ &మోషన్ పోస్టర్ రిలీజ్May 1, 2026
మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్ – ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోందిMay 4, 2026
‘రణబాలి’ నుంచి విజయ్ దేవరకొండ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్May 9, 2026
బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘మంగా మంగా’ సాంగ్ విడుదలMay 13, 2026
గాయపడ్డ సింహం’లో మంచి ఫన్ వైబ్ ఉన్న క్యారెక్టర్ చేశాను : హీరోయిన్ ఫరియా అబ్దుల్లాApril 28, 2026








Comments (0)