Skip to content
Uncategorized

మానవత్వం చాటిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

May 14, 20265 second read

దెందులూరు గంగన్నగూడెంలో వివాహ కార్యక్రమం ముగించుకుని ఏలూరు వెళ్తుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదాన్ని చూసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెంటనే స్పందించారు. కారు దిగి క్షతగాత్రులను పరామర్శించి, తక్షణం తన సొంత వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సమయానికి సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఎంపీ చొరవపై స్థానికులు, బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశారు.

#PuttaMaheshKumar #TDP #JanaSena #BJP

Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top